నకిలీ పింఛన్ లబ్ధిదారుల సర్టిఫికెట్లు పరిశీలన

56చూసినవారు
నకిలీ పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు చెందిన సర్టిఫికెట్లను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం అధికారులు పరిశీలించారు. నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలానికి సంబంధించిన కొందరు నకిలీ సర్టిఫికెట్లు అందజేసి ఫించన్లు పొందుతున్నారనే ఫిర్యాదులతో అధికారులు విచారణ చేపట్టారు. ఫించన్లు పొందుతున్న కొందరికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్