ఏలూరు వెళ్లే బ్రిడ్జిపై భారీగా వ‌ర‌ద నీరు

69చూసినవారు
AP: ఏలూరు జిల్లా కైకలూరు నుంచి ఏలూరు వెళ్లే బ్రిడ్జిపై భారీగా వరద నీరు ప్ర‌వాహిస్తుంది. నిన్నటితో పోల్చితే ఈరోజు సుమారు మూడు అడుగులు మేర వ‌ర‌ద నీరు పెరిగిన‌ట్లు స్థానికులు, అధికారులు తెలిపారు. భారీగా వ‌ర‌ద రావ‌టంతో మండవల్లి మండల పరిధిలోని కొల్లేరు లంక గ్రామాల్లోకి వ‌ర‌ద నీరు భారీగా వ‌చ్చి చేరింది.

సంబంధిత పోస్ట్