లక్ష్మణ్‌ తర్వాత అంబటి రాయుడే

74చూసినవారు
లక్ష్మణ్‌ తర్వాత అంబటి రాయుడే
అజారుద్దీన్, ఎంఎస్‌కే ప్రసాద్, వెంకటపతిరాజు వీరంతా ఒకతరం. ఆ తర్వాత వీవీఎస్‌ లక్ష్మణ్‌ చాన్నాళ్లపాటు టీమ్‌ఇండియాకు ఆడాడు. లక్ష్మణ్‌ రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన క్రికెటర్‌గా అంబటి రాయుడు అందరికీ సుపరిచితుడు. వేణుగోపాల్‌రావు, హనుమ విహారి వంటి వారు ఉన్నప్పటికీ.. రాయుడు మాదిరిగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకోలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్