అదే జరిగితే తన ముఖాన పేడ కొడతారు: PK

83చూసినవారు
అదే జరిగితే తన ముఖాన పేడ కొడతారు: PK
సీఎం జగన్ చెప్పినట్లుగా వైసీపీకి 151కి మించి సీట్లోస్తే తన ముఖాన పేడకొడతారని.. లేదంటే ఆయనకే అది జరుగుతుందని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఏపీలో జగన్ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని పునరుద్ఘాటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రానుందని తెలిపారు. కేవలం సంక్షేమ పథకాలతోనే ప్రభుత్వాలు ఏర్పడవన్నారు.

సంబంధిత పోస్ట్