బంగారం స్వాధీనంపై కీలక ఆదేశాలు

564చూసినవారు
బంగారం స్వాధీనంపై కీలక ఆదేశాలు
సాధారణ ఎన్నికల్లో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో బంగారు ఆభరణాల స్వాధీనంపై విజయవాడ ఆదాయపన్ను విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెళ్లైన మహిళలు 500 గ్రాములు, పెళ్లికాని వారు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల బంగారం కలిగి ఉండవచ్చంది. ఈ పరిమితిలోపు ఉన్న బంగారాన్ని స్వాధీనం చేసుకోకూడదని స్పష్టం చేసింది. 250 గ్రాముల బంగారం కలిగి ఉన్నా స్వాధీనం చేసుకుంటున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా స్పందించింది.

సంబంధిత పోస్ట్