ఒకే వేదికపైకి జగన్‌, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌!

567చూసినవారు
ఒకే వేదికపైకి జగన్‌, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌!
ఒకే వేదికపైకి ఏపీ రాజకీయ నాయకులు రానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ సీఎం జగన్‌, ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపైకి రాబోతున్నారు. అయితే జగన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపైకి రావడానికి కారణం అంబానీ కుటుంబం. నేడే అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం జరుగనుంది. ఈ తరుణంలో జగన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపైకి రాబోతున్నారు.

సంబంధిత పోస్ట్