జగన్ కీలక ఆదేశాలు

77చూసినవారు
జగన్ కీలక ఆదేశాలు
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు తర్వాత తమ శ్రేణులపై ఆ పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తున్నట్లు వైసీపీ ఆరోపిస్తోంది. దాంతో వైసీపీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని ఆ పార్టీ అధినేత జగన్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు. కాగా, ఈ కమిటీ సభ్యులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉండనున్నారు.

సంబంధిత పోస్ట్