విష ప్రచారం కోసమే జగన్ బ్యాచ్: హోంమంత్రి అనిత (వీడియో)

72చూసినవారు
ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నామని, విజయవాడలో కొన్ని చోట్ల వరద నీరు నిల్వ ఉందని హోంమంత్రి అనిత వెల్లడించారు. ఆదివారం హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ‘వైసీపీ అధినేత జగన్ బెంగళూరులో కూర్చొని పులిహోర కబుర్లు చెబుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న పనులు జగన్‌కు కనిపించడం లేదు. పేటీఎం బ్యాచ్‌ను దింపి విష ప్రచారం చేయిస్తున్నారు.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్