సీనియర్‌ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లోకి జంప్‌ (Video)

63చూసినవారు
ఢిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీకి షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రాజేంద్రపాల్‌ గౌతమ్‌ ఇవాళ ఆప్‌కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌ పార్టీలోకి జంప్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఆయనకు మువ్వన్నెల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఎమ్మెల్యే రాజేంద్రపాల్‌ గౌతమ్‌ ఆకస్మిక నిర్ణయం ఆప్‌కు షాకిచ్చింది.