నల్ల కండువాతో అసెంబ్లీకి జగన్

80చూసినవారు
నల్ల కండువాతో అసెంబ్లీకి జగన్
మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయంటూ వైసీపీ అధినేత జగన్ నల్ల కండువా ధరించి వచ్చారు. ఎమ్మెల్యేలతో నల్ల కండువా వేసుకొని అసెంబ్లీకి హాజరయ్యారు. వినుకొండ హత్యతో పాటు పలు ఘటనలపై సభలో నిరసన చేపట్టాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్