ఏపీకి రాజధాని అమరావతే: మంత్రి అంబటి

75చూసినవారు
ఏపీకి రాజధాని అమరావతే: మంత్రి అంబటి
టీడీపీ-జనసేన పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వి అనైతిక పొత్తులని అన్నారు. తమ ప్రత్యర్థులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన ఎవరితో పొత్తులో ఉందో చెప్పాలి? బీజేపీతోనా? టీడీపీతోనా? అని అంబటి ప్రశ్నించారు. ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతేనని స్పష్టం చేశారు. కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులు తీసుకొస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్