'ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సర్వే'

83చూసినవారు
'ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సర్వే'
ఏపీలో కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సర్వే ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి కనెక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలో విమానాశ్రయాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్