పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ

54చూసినవారు
పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ
పిఠాపురం అర్బన్ క్రెడిట్ కో- ఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సొసైటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లుగా జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఎన్నుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఛైర్మన్ పదవి జనసేనకు, వైస్ ఛైర్మన్ పదవి టీడీపీకి కేటాయించారు. జనసేన పొత్తు ధర్మం పాటించలేదని టీడీపీ ఆరోపిస్తుంది. దీంతో మరోసారి పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేనగా రాజకీయ చర్చ సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్