బద్వేల్: ఉన్మాదుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి

68చూసినవారు
రాష్ట్రంలో ఉన్మాదుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా డిమాండ్ చేశారు. సోమవారం బద్వేలులో ఆమె మాట్లాడుతూ. ఈరోజు ఈ విద్యార్థినికి జరిగిన ఘోర ఘటన మరో విద్యార్థినికి జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల కోసం మంచి చేసే ఏ కార్యక్రమాన్నైనా తాము స్వాగతిస్తామన్నారు. మహిళలకు రక్షణ కల్పించేలా కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరారు.

సంబంధిత పోస్ట్