బద్వేలు: ఈశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు

59చూసినవారు
బద్వేలు: ఈశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు
దసరా ఉత్సవాలలో భాగంగా బద్వేలు పట్టణంలోని మైదుకూరు రోడ్డు ఈశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలను ఆలయ పూజారి సుబ్బరాయుడు స్వామి, వేద పండితుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈశ్వరీ దేవి, లలితా దేవి అమ్మవార్లను దర్శించుకునేందుకు బద్వేల్ పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని కాయా, కర్పూరం సమర్పించుకుని తమ మొక్కలను తీర్చుకున్నారు.

సంబంధిత పోస్ట్