ముద్దనూరు: అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి

58చూసినవారు
ముద్దనూరు: అవినీతికి పాల్పడిన వారిపై క్రిమినల్ కేసు పెట్టాలి
ముద్దనూరులో గృహ నిర్మాణాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడిన హౌసింగ్ ఏఈ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బి. దస్తగిరి రెడ్డి, డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ముద్దనూరు స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో మాట్లాడుతూ. పేదలు నిర్మించుకునే పక్కా గృహ నిర్మాణాల్లో అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడడం దారుణమన్నారు.

సంబంధిత పోస్ట్