అంత్యక్రియలు నిర్వహించిన ఎర్రగుంట్ల సీఐ

2974చూసినవారు
అంత్యక్రియలు నిర్వహించిన ఎర్రగుంట్ల సీఐ
ఎర్రగుంట్ల మండల పరిధిలో తిప్పలూరు గ్రామంలో గల ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమంలో సత్యరాజు అనే వృద్ధుడు ఎవరు లేని అనాథగా జీవిస్తూ.. ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతూ కాలంగడిపేవాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం నుండి వృద్ధుడి అనారోగ్యంతో బాధపడుతూ.. బుధవారం మృతి చెందాడు. అనాథ వృద్ధుడు మరణించిన విషయం తెలుసుకున్న ఎర్రగుంట్ల సీఐ మంజునాథ రెడ్డి అనాథ శవానికి ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమం సభ్యులతో కలిసి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎద్దుల పెద్ద శేషమ్మ వృద్ధాశ్రమం చైర్మన్ నాగేంద్ర, మైదుకూరు జనసేన ఇన్చార్జి శ్రీరామ్ వంశీ, అభి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజయ్ బాబు, ముదిరాజ్, రాము కానిస్టేబుల్ సుబ్బరాయుడు, గోవర్ధన్, వినయ్, సురేంద్ర, కార్తీక్ అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం చాలా సంతోషదాయకమని పలువురు అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్