నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

602చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ఎర్రగుంట్ల పట్టణ, మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 01 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఏడిఈ నరసింహారెడ్డి తెలిపారు. 33/11 విద్యుత్ కేంద్రంలో మరమ్మతులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నామని, మరమ్మతుల అనంతరం తిరిగి పునరుద్ధరిస్తామని ఇందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్