భూపేష్ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం

464చూసినవారు
భూపేష్ ఆధ్వర్యంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం
ఎర్రగుంట్ల మండల పరిధిలోగల చిలంకూరు గ్రామంలో ఆదివారం ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జమ్మలమడుగు ఇంచార్జ్ భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి భూపేష్ రెడ్డి హాజరై ఇంటింటికి తిరిగి వైకాపా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పాలి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్