ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి

996చూసినవారు
ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డిని అత్యదిక మెజారిటీ తో గెలిపించాలని పట్టభధ్రులను, టీచర్స్ లను టిడిపి జమ్మలమడుగు ఇంచార్జ్ చదిపిరాళ్ల భూపేష్ (సుబ్బరామిరెడ్డి) అభ్యర్థించారు. శనివారం కొండాపురం మండలం బుక్కపట్నం, చామలూరు గ్రామాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్లను టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థి భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి కి తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్