నివాళులర్పించిన డా.సాయినాథ్ శర్మ

2250చూసినవారు
నివాళులర్పించిన డా.సాయినాథ్ శర్మ
వైయస్సార్ కడప జిల్లా ఆంధ్ర జ్యోతి ఏబీఎన్ జిల్లా బ్యూరో ఇంచార్జ్ శ్రీనివాస్ సతీమణి లక్ష్మీదేవి ఆకస్మికంగా మృతి చెందడంతో శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పార్థివదేహంపై సాయినాథ్ శర్మ పూలమాలవేసి సంతాపం ప్రకటించి శ్రీనివాస్ ను ఓదార్చారు. రిపోర్టింగ్ రంగంలో గత మూడు దశాబ్దాలుగా ఎనలేని సేవలు చేస్తున్న శ్రీనివాస్ కుటుంబానికి ఇటువంటి విపత్కర పరిస్థితి రావడం విచారకరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్