కమలాపురం నియోజకవర్గ పరిధిలోని వియన్ పల్లి మండలం అనిమెల గ్రామంలో నేను సిద్ధం అంటూ గురువారం ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి. మొదటగా తన ఇష్ట దైవమైన శ్రీ సంగమేశ్వర దేవాలయ పరమశివుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే
దేవాలయం నుంచి భారీ కాన్వాయ్ తో కార్యకర్తల కోలా హలం మధ్య బాణాసంచా పేలుళ్లతో డప్పు వాయిద్యాలతో గజమాలలతో హారతి పట్టి స్వాగతం పలికిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు.