పుష్పగిరిని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి

75చూసినవారు
పుష్పగిరిని సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ ఆదివారం వల్లూరు మండలంలోని పవిత్ర పుణ్య క్షేత్రం పుష్పగిరిని సందర్శించారు. క్షేత్రాధిపతి శ్రీవైద్యనాధేశ్వరస్వామి ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వైద్యనాధేశ్వరస్వామి, శ్రీచక్రసహిత కామాక్షిదేవిలను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్