వైసిపి రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన ఇస్మాయిల్

1066చూసినవారు
వైసిపి రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన ఇస్మాయిల్
వైసిపి రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన కమలాపురం కు చెందిన షేక్ ఇస్మాయిల్( దర్గా ఈ గఫారియా). ఈ మేరకు శనివారం కమలాపురం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో నియామక పత్రాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నాపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కి ఎంపీ అవినాష్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్