గత 20 రోజులుగా కమలాపురం నగర పంచాయతీలోని 11వ వార్డు ప్రజలు ( పోలీసులైన్. ఆక్సా నగర్ ) త్రాగునీరు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈమెలకు శనివారం కమలాపురం మున్సిపల్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని నగర పంచాయతీ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.