రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ కు అభిమానుల తాకిడి

555చూసినవారు
రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ కు అభిమానుల తాకిడి
కమలాపురం పట్టణానికి చెందిన షేక్ ఇస్మాయిల్ (దర్గా-ఇ-గఫారియా) ని వైసీపీ రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆదివారం జిల్లాలోని ఇస్మాయిల్ అభిమాను లు, అనుచరులు కమలాపురం నియోజకవర్గంలోని పలువురు స్థానిక రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భముగా పార్టీ బలోపేతానికి, విజయానికి మనమందరం కలిసి మనవంతు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్