నివాళులర్పించిన డాక్టర్. సాయినాథ్ శర్మ

1902చూసినవారు
నివాళులర్పించిన డాక్టర్. సాయినాథ్ శర్మ
వీరపనాయన పల్లె మండలం పోచంరెడ్డి పల్లె గ్రామానికి చెందిన చప్పిడి కృష్ణారెడ్డి ప్రమాదవశాత్తు మరణించడంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ గురువారం సాయంత్రం ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గ్రామంలో ఎంతో మంచి పేరు తెచ్చుకొని కష్టపడి పనిచేసుకుంటున్న కృష్ణారెడ్డిని. విది కబళించడం చాలా విచారకరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్