నిమ్మనపల్లి లో కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

54చూసినవారు
నిమ్మనపల్లి లో కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
కారు ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు సోమవారం నిమ్మనపల్లె ఎస్సై తిప్పేస్వామి తెలిపారు. సామకోటవారి పల్లెకు చెందిన కృష్ణయ్య (58) మోటారు బైకులో నిమ్మనపల్లెకు వస్తూ ఉండగా మార్గమధ్యంలో వీరా చెరువు కట్టపై కారు బైకును ఢీ కొట్టింది. ప్రమాదంలో గాయపడ్డ కృష్ణయ్యను 108 వాహనంలో మదనపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్