బ్రహ్మంసాగర్ ని పరిశీలించిన డిఎస్పి

81చూసినవారు
బ్రహ్మంసాగర్ ని పరిశీలించిన డిఎస్పి
బ్రహ్మంగారిమఠం మండలంలోని బ్రహ్మ సాగర్ లో వినాయకుని నిమజ్జనం కోసం ఏర్పాట్లను మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ గురువారం పరిశీలించారు. వినాయక నిమజ్జనంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. వినాయక విగ్రహాలు సంఖ్యను అందుకు అవసరమైన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్, బిమఠం యస్ఐ చంద్రశేఖర్, తహశీల్దార్ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్