చెంచయ్య గారి పల్లె : రోడ్డు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

71చూసినవారు
చెంచయ్య గారి పల్లె : రోడ్డు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి
బ్రహ్మంగారిమఠం మండలం మల్లెపల్లి గ్రామపంచాయతీలోని చెంచయ్య గారి పల్లె నుండి మల్లేపల్లి ఎస్సీ కాలనీ మీదుగా మల్లేపల్లి కు వెళ్లే ప్రధాన రహదారి వెంబడి వర్షపు నీరు నిలిచి చాలా దారుణంగా ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ఏర్పాటు కు శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడుస్తున్నా పట్టించుకున్న దాఖలు లేవని మండిపడ్డారు. అధికారులు ఈ సమస్య పై స్పందించి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్