మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో టిడిపి ఎన్నికల ప్రచారం

84చూసినవారు
మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో టిడిపి ఎన్నికల ప్రచారం
మైదుకూరు మున్సిపాలిటీ 23 వ వార్దు ఇందిరమ్మ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మైదుకూరు నియోజకవర్గ ఎన్డిఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోలోని పథకాలను వివరించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్