మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి

574చూసినవారు
మాజీ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే అభ్యర్థి
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిని శనివారం ఖాజిపేట పట్టణంలోని ఆయన స్వగృహంలో మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి, శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రాబోయే ఎన్నికలలో తనకు మద్దతు ప్రకటించినందుకు డిఎల్ రవీంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్