బోధనా సిబ్బంది కొరతపై జడ్పీ సమావేశంలో లేవనెత్తిన ఎమ్మెల్యే

566చూసినవారు
మైదుకూరు నియోజకవర్గ శాసన సభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషద్ సర్వ సభ్య సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మైదుకూరు నియోజకవర్గం లో గవర్నమెంట్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ బోధనా సిబ్బంది ఖాళీలను త్వరితగతిన భర్తీ చెయ్యాలని డిఇఓ ని కోరగా, వారం రోజుల్లో సిబ్బందిని నియమిస్తామని హామీ ఇచ్చినారు.

సంబంధిత పోస్ట్