ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన చిన్నవరదాయపల్లె గ్రామస్తులు

65చూసినవారు
చాపాడు మండలంలోని చిన్నవరదాయపల్లె గ్రామము లో 5 సంవత్సరాల నుండి ఇళ్ళ మధ్య నీరు నిలిచి ఉన్న ఏ అధికారి పట్టించుకోకపోవడం వల్ల దోమలు వృద్ధి చెంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని శుక్రవారం మైదుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే యంత్రాల సహాయంతో నీటిని తొలగింపచేశారు. సమస్య పరిష్కారానికి వెంటనే స్పందించడం ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్