తమకు ప్రమాదం జరిగితే ఏ. ఈ, లైన్మెన్ లే బాధ్యులు

67చూసినవారు
కాజీపేట మండలం పత్తూరు గ్రామం ఎస్సీ కాలనీలో ప్రభాకర్ తన ఇంటి వద్ద విద్యుత్ స్తంభం ఇంటి ప్రహరీ గోడ మీద ఒరిగింది. గోడ సపోర్టుతో ఉండడం వలన వర్షం పడిన ప్రతిసారి ఇంటిలోకి విద్యుత్ సరఫరా అవుతుందని బాధితుడు వాపోతున్నారు. శనివారం బాధ్యతలు మాట్లాడుతూ. మాకు ఏదైనా ప్రమాదం జరిగినచో అందుకు కారణం ఏ. ఈ, లైన్మెన్ అంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. పలుసార్లు వారి దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్