పవన్ కళ్యాణ్ పరిపాలనపై దృష్టి సారించాలి: తులసిరెడ్డి

85చూసినవారు
రాష్ట్ర డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష మాని పరిపాలనపై దృష్టి సారించాలని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లి ఆయన మాట్లాడుతూ.. తిరుమల లడ్డు కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం మీద గుంటూరు జిల్లా నంబూరు దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం సమంజసం కాదన్నారు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్తులకు విధులు, నిధులు అధికారులు బదిలీ చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్