బాలపల్లి చెక్ పోస్టు ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్- ఎస్. పి

562చూసినవారు
అన్నమయ్య జిల్లా - తిరుపతి జిల్లా సరిహద్దు వద్దగల రైల్వే కోడూరు మండలం బాలపల్లి చెక్ పోస్టును బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, ఎస్ పీ కృష్ణయ్య తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద నిరంతరం నిఘా పటిష్టంగా ఉండాలన్నారు. తగిన అనుమతులు లేకుండా నగదు, బంగారం, బహుమతి వస్తువులు తరలింపు జరగకుండా జాగ్రత్త వహించాలని వారు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్