ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి

54చూసినవారు
ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి మండిపల్లి
మంగంపేట అర్అర్-5 లేఅవుట్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సోమవారం ఓబులవారి పల్లి మండలంలోని మంగంపేట, కాపుపల్లి, అరుందతి వాడ, హరిజన వాడ లకు కేటాయించిన ఆర్ఆర్-5 లే అవుట్ నందు మంత్రి మండిపల్లి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో కలిసి లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్