వన మహోత్సవంలో పాల్గొన్న ముక్కా సాయి వికాస్ రెడ్డి

69చూసినవారు
వన మహోత్సవంలో పాల్గొన్న ముక్కా సాయి వికాస్ రెడ్డి
చిట్వేల్ రేంజ్ పరిధిలోని రాజుగుంట పంచాయతీ అనుంపల్లిలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతో కలిసి శుక్రవారం చెట్లను నాటిన రైల్వేకోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధీరాజ్, శ్రీనివాసులు, సావిత్రి, కె. వి సుబ్బయ్య, ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్