రైల్వే కోడూరు: ప్రభుత్వాలు మారినా తీరు మారని అధికారులు

57చూసినవారు
రైల్వే కోడూరు: ప్రభుత్వాలు మారినా తీరు మారని అధికారులు
రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం తిప్పాయపల్లి గ్రామంలో రేషన్ సరుకులు పంచుతున్న వాహనంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభుత్వాలు మారినా అధికారులు తమ తీరు మార్చుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పనిచేయవలసి ఉండగా ఇప్పటికీ కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్