రైల్వే కోడూరు వెలుగు ఏపీఎంగా వసుంధర

61చూసినవారు
రైల్వే కోడూరు వెలుగు ఏపీఎంగా వసుంధర
రైల్వే కోడూరు మండలం వెలుగు కార్యాలయంలో మంగళవారం ఏపీఎంగా వసుంధర ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గతంలో నందలూరు వెలుగు కార్యాలయంలో ఏపీఎం గా విధులు నిర్వహిస్తూ ఉండి సాధారణ బదిలీలలో భాగంగా రైల్వే కోడూరు ఏపీఎం గా బాధ్యతలు స్వీకరించారు. రైల్వే కోడూరు వెలుగు ఏపిఎం గా పనిచేస్తూ ఉండిన రవికుమార్ అనారోగ్య కారణాలతో మరణించడంతో ఆయన స్థానంలో వసుంధర బాధ్యతలు స్వీకరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్