కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్

29817చూసినవారు
కుటుంబం ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్
అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం మాధవరంలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా సంచలన విషయాలు వెల్లడించారు. అయితే ఇవి ఆత్మహత్యలు కావని, హత్యలని పోలీసులు తెలిపారు. భార్య పద్మావతి, కుమార్తె వినయను భర్త పాల సుబ్బారావు హత్య చేసి.. ఆ తర్వాత సైకిల్‌పై వెళ్లి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్