దేవాదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా రమేష్ బాధ్యత స్వీకరణ

78చూసినవారు
కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ గా డి ఎల్ వి రమేష్ బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పేర్కొన్నారు. కృష్ణ , పశ్చిమ కృష్ణ జిల్లాలకు సంబంధించి దేవాలయాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్