కమిషనర్ ఆకస్మిత తనిఖీ

66చూసినవారు
కమిషనర్ ఆకస్మిత తనిఖీ
కాకినాడ జిల్లా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో వైద్య విద్యార్థినులు, మహిళా రోగులు, వైద్యుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలని నగరపాలక కమిషనర్ భావన జీజీహెచ్ సూపరింటెండెంట్ లావణ్య కుమారి, ఇతర వైద్యాధికారులకు సూచించారు. మహిళల రక్షణకు సీనియర్ వైద్యులతో ప్రత్యేక కమిటీ వేయాలని ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్ లో భద్రతా పరిస్థితులపై కమిషనర్ భావన గురువారం రాత్రి ఆకస్మిత తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్