ఇంద్రపాలెంపోలీస్ స్టేషన్ ఎస్సైగా ఎం. వీరబాబు బాధ్యతలు స్వీకరణ

69చూసినవారు
కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం ఎస్ఐ బదిలీపై వెళ్లడంతో, నూతన ఎస్సైగా ఎం. వీరబాబు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై మణి కుమార్ పిఠాపురం స్టేషన్ ఎస్సైగా బదిలీ కావడంతో, భీమవరం ఎస్ బిఐ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వీరబాబు ఇంద్ర పాలెంఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా నూతన ఎస్సై మాట్లాడుతూ లా అండ్‌ ఆర్డర్‌ పై ప్రత్యేకంగా నిఘా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్