లక్ష్య సాధనకు ప్రతీ విద్యార్ధీ కృషి చేయాలి

72చూసినవారు
ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే ప్రతీ విద్యార్ధీ లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్యాలను సాధించుకోవాలని పెద్దాపురం ట్రైనీ డీఎస్పీ సాయి ఈశ్వర్ ఎశ్వంత్ అన్నారు. సామర్లకోట లో వివేకానంద విద్యాసంస్థ వార్షికోత్సవ వేడుకలు. మంగళవారం రాత్రి నిర్వహించారు. కరస్పాండెంట్ బీఎఎస్ సరోజిని ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో ముఖ్య అతిధిగా ట్రైనీ డీఎస్పీ హాజరయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్