ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్

54చూసినవారు
ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్
ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రానికి 30 ఈఎస్ఐ ఆస్పత్రులను మంజూరు చేసింది. తాజాగా ఈ విషయాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. భూకేటాయింపులు పూర్తయిన వెంటనే ఆస్పత్రుల నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. అమరావతిలో రూ.250 కోట్లతో 400 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి రాబోతుందన్నారు.

సంబంధిత పోస్ట్