హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు

74చూసినవారు
హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
విజయవాడలో భక్తుల రద్దీ ఉన్న తరుణంలో ఏపీ హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు. భవానీ మాల వేసుకున్న వారికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్, సీపీలతో చర్చించానని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు రాకకు ప్రత్యేక ఏర్పాటు చేస్తామ‌ని వివ‌రించారు. భక్తుల దర్శనంలో ఎలాంటి ఇబ్బంది కలగదని, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్