ఎమ్మార్పీఎస్ నాయకుల ప్రచారం

71చూసినవారు
ఎమ్మార్పీఎస్ నాయకుల ప్రచారం
ఉప్పలగుప్తం. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ ఆదేశాల మేరకు అసెంబ్లీ పార్లమెంట్ కూటమి అభ్యర్థులు అయితాబత్తుల ఆనందరావు గంటి హరీష్ మాధుర్ బాలయోగి లను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక అజార్టీతో గెలిపించాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు గురువారం మండలంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం
అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబును సీఎం గా చేయాలని ఓట్ల అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్