అల్లవరం మెయిన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ

66చూసినవారు
అల్లవరం మెయిన్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కిట్లు పంపిణీ
అల్లవరం మండలం అల్లవరం మెయిన్ ప్రాథమిక పాఠశాలలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ వాసర్ల పూర్ణిమ రఘు అధ్యక్షతన పాఠశాల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొల్లేటి వెంకటేశారావు గారు ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సౌకర్యాలు గురించి వివరించారు, తెలుగుదేశం స్థానిక నాయకులు వాసర్ల సూర్య నారాయణ, మొల్లేటి తాతయ్య, విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్